Navataram

Real news Real time

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ…

Read More
చిత్తడి నేలగా గుర్తించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

జిల్లాలోని లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో గల చెరువును చిత్తడి నేలగా ప్రకటించేందుకు రాష్ట్రస్థాయిలో జరగనున్న సమావేశానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

Read More
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు.…

Read More
కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు 2026–27

ముఖ్యమైన తేదీలు: అర్హత (1వ తరగతి): ఎలా దరఖాస్తు చేయాలి: అవసరమైన పత్రాలు: రిజర్వేషన్ (సీట్లు అందుబాటులో ఉన్నవారు): ఎంపిక విధానం: Recent Post:- పురపాలన ప్రజలకు…

Read More
ఉగాది సందర్భంగా రాపల్లి గ్రామంలో వీధి దీపాల లైన్ పునరుద్ధరణ ప్రారంభం

రాపల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. రాపల్లి స్టేజ్ నుండి R&R కాలనీ వరకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వీధి…

Read More
పురపాలన ప్రజలకు చేరువ కావాలి: కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్

ప్రత్యేక అధికారి పాలనలోనైనా పార్వతీపురం మున్సిపాలిటీ తిరిగి గాడిలో పడాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పార్వతీపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…

Read More
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి

కొమురం భీం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతి పత్రం సమర్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు జిల్లా…

Read More
పీహెచ్‌సీలో డాక్టర్ లేకపోవడంపై కలెక్టర్, ఆగ్రహం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులకు సూచించారు. మంగళవారం కౌటాల మండల కేంద్రంలో ఆమె…

Read More
రెడ్ క్రాస్ సొసైటీ కి ఎంపీ 2 లక్షల విరాళం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు రెడ్ క్రాస్ సంస్థ భవనంలో రెండవ అంతస్తు నిర్మాణ పనులకు గత నెల 28న…

Read More
ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాల కార్యక్రమం ప్రారంభం

హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో బుధవారం ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గేదె జాతికి చెందిన 38 పశువులకు,…

Read More